ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అధికార పార్టీ గుప్పిట్లో ఎస్సీ, ఎస్టీ చట్టం..

ABN, First Publish Date - 2023-11-06T10:34:58+05:30

అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, గిరిజనులపై దాడులు పెరిగిపోయాయి. దళితులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. చంపేసి డోర్ డెలివరీ చేసిన సందర్భాలు ఉన్నాయి.

అమరావతి: వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులు, గిరిజనులపై దాడులు పెరిగిపోయాయి. దళితులను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. చంపేసి డోర్ డెలివరీ చేసిన సందర్భాలు ఉన్నాయి. దళితులపై ఇంతగా దాడులు చేస్తూ.. మళ్లీ బాధితులపైనే ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోంది. ‘నా ఎస్టీ, నా ఎస్సీ’ అంటూనే వారిపైనే తిరిగి వైసీపీ ప్రభుత్వం దాడులు చేస్తోంది. దీనిపై అధికార పార్టీ నేతలను ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు.. బాధితులకు అండగా నిలిచినా కేసులు పెడుతోంది. ప్రతిపక్ష నేతలు, సామాన్యులపై దాడులు చేసి మరీ వారిపైనే జగన్ ప్రభుత్వం కేసులు పెడుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-06T10:35:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising