ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగన్‌పై రఘురామ పిటిషన్ చర్చనీయాంశం..

ABN, First Publish Date - 2023-11-06T09:53:03+05:30

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మరిన్ని కేసులు పెట్టడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వార్తలు రాగా.. అదే సమయంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌తో జగన్ కేసులు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మరిన్ని కేసులు పెట్టడానికి జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వార్తలు రాగా.. అదే సమయంలో ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌తో జగన్ కేసులు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. జగన్ కేసులు పదేళ్లుగా విచారణ జరగడంలేదని, వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని రఘురామ పిటిషన్ వేశారు. దీంతో జగన్ సహా ప్రతివాదులకు సుప్రీం నోటీసులు ఇచ్చింది. పదేళ్లుగా జగన్ బైయిపై ఉంటున్న విషయం మరోసారి చర్చకు దారితీసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-06T09:53:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising