ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు

ABN, First Publish Date - 2023-12-04T09:52:24+05:30

చిత్తూరు: నియోజకవర్గం వైసీపీకి పట్టున్న స్థానం. కానీ పార్టీ నేతల మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం పార్టీలోని గ్రూపులు కొట్టుకుంటున్నాయి. సీటు శిగపట్టుపడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు మళ్లీ తనకు టిక్కెట్ ఇస్తారన్న ధీమాతో ఉన్నారు.

చిత్తూరు: నియోజకవర్గం వైసీపీకి పట్టున్న స్థానం. కానీ పార్టీ నేతల మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసం పార్టీలోని గ్రూపులు కొట్టుకుంటున్నాయి. సీటు శిగపట్టుపడుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసులు మళ్లీ తనకు టిక్కెట్ ఇస్తారన్న ధీమాతో ఉన్నారు. మరోవైపు ఆర్టీసీ వైస్ ఛైర్మన్ విజయానందరెడ్డి ఆయన ప్రయత్నంలో ఉన్నారు. ఈ విషయంలో ఇద్దరు నేతల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-04T09:52:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising