ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ముమ్మిడివ‌రంలో లోకేష్ పాద‌యాత్ర‌...

ABN, First Publish Date - 2023-11-29T10:43:57+05:30

తూ.గో. జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, యువనేత నారా లోకేష్ పాదయాత్ర 211వ రోజు పూర్తయింది. ఇప్పటి వరకు లోకేష్ 2,886. 3 కి.మీ. పాదయాత్ర పూర్తి చేశారు. నిన్న 18.5 కి.మీ. నడిచారు. ముమ్మడివరం విడిది కేంద్రంలో రాత్రి బస చేశారు.

తూ.గో. జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, యువనేత నారా లోకేష్ పాదయాత్ర 211వ రోజు పూర్తయింది. ఇప్పటి వరకు లోకేష్ 2,886. 3 కి.మీ. పాదయాత్ర పూర్తి చేశారు. నిన్న 18.5 కి.మీ. నడిచారు. ముమ్మడివరం విడిది కేంద్రంలో రాత్రి బస చేశారు. బుధవాం 212వ రోజు ముమ్మిడివరం నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేయనున్నారు. ఇందు కోసం టీడీపీ నేతలు ఏర్పాట్లు చేశారు. మరికాసేపట్లో ఉమెన్స్ డిగ్రీ కాలేజీ నుంచి యువగళం ప్రారంభమువుతుంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-29T10:43:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising