ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

33 రోజులు..లక్ష మందితో ఒక్కడినే..: కోటంరెడ్డి

ABN, First Publish Date - 2023-11-22T12:42:43+05:30

నెల్లూరు: ఈనెల 25వ తేదీ ఉదయం 10:41 నిముషాలకు ‘మాటా.. మంచి’ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు.

నెల్లూరు: ఈనెల 25వ తేదీ ఉదయం 10:41 నిముషాలకు ‘మాటా.. మంచి’ ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమవుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇది 33 రోజులపాటు లక్ష మందితో ఒంటరిగా, ఒక్కడిగా నెల్లూరు రూరల్ నియోజక వర్గంలో ఏక ధాటిగా సాగుతుందని, హంగూ, ఆర్భాటాలకు దూరంగా ఉంటుందన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఉండే టీడీపీ నేతలు, కార్యకర్తలు, తన శ్రేయోభిలాషులకు రెండు చేతులు జోడించి కోరుతున్నా.. ఎక్కడా ఫ్లెక్సీలు కట్టవదని కోటంరెడ్డి విజ్ఞప్తి చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-22T12:42:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising