KTR: కేసీఆర్ సింహంలా సింగిల్గా వస్తారు
ABN, First Publish Date - 2023-11-05T08:10:57+05:30
హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎంతమంది వచ్చినా సీఎం కేసీఆర్ సింహంలా సింగిల్గా వస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేటీఆర్ సమక్షంలో బీజేపీ నేతలు రాకేష్ రెడ్డి, మాదాసు వెంకటేష్, గట్టు శ్రీకాంత్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
హైదరాబాద్: బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎంతమంది వచ్చినా సీఎం కేసీఆర్ సింహంలా సింగిల్గా వస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేటీఆర్ సమక్షంలో బీజేపీ నేతలు రాకేష్ రెడ్డి, మాదాసు వెంకటేష్, గట్టు శ్రీకాంత్ తదితరులు బీఆర్ఎస్లో చేరారు. వారికి కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ కోసం 14 ఏళ్లపాటు కేసీఆర్ పోరాడారని, ఆయనకు తెలంగాణ అణువణువునా తెలుసని అన్నారు. తెలంగాణ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని ప్రజలు చెబుతున్నారని, తెలంగాణలో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - 2023-11-05T08:10:59+05:30 IST