ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వాలంటీర్లతో జగన్ సర్కార్ ఓట్ల వేట..

ABN, First Publish Date - 2023-11-08T08:46:48+05:30

అమరావతి: జగన్ సర్కార్ వాలంటీర్లతో ఓట్ల వేట సాగిస్తున్నట్లు స్పష్టమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత తెలుగుదేశం శ్రేణులు ఆందోళనలో నిమగ్నం కావడంతో సందట్లో సడేమియాగా వైసీపీ ప్రభుత్వం ఓటర్ల వివరాలను సేకరించింది.

అమరావతి: జగన్ సర్కార్ వాలంటీర్లతో ఓట్ల వేట సాగిస్తున్నట్లు స్పష్టమైంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత తెలుగుదేశం శ్రేణులు ఆందోళనలో నిమగ్నం కావడంతో సందట్లో సడేమియాగా వైసీపీ ప్రభుత్వం ఓటర్ల వివరాలను సేకరించింది. ఇందుకు వాలంటీర్లనే వాడుకుంది. తెలుగుదేశం పార్టీకి ఓటేసేది ఎవరు? వైసీపీకి ఎవరు ఓట్లు వేస్తారు? అనే సమాచారాన్ని సేకరించింది. ఎన్నికల ప్రక్రియలో గ్రామ, వార్డు, వాలంటీర్లను వాడుకోకూడదనే నిబంధనలు తుంగలో తొక్కీ ఓటర్ల వివరాలను సేకరించింది. ఇదంతా సచివాలయ ఉద్యోగుల పర్యవేక్షణలో జరగడం విశేషం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-08T08:47:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising