ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కోడి కత్తి కేసుపై హైకోర్టులో విచారణ

ABN, First Publish Date - 2023-11-29T11:03:37+05:30

అమరావతి: జగన్‌పై దాడి కోడికత్తి కేసులో బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఎన్ఐఏ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు.

అమరావతి: జగన్‌పై దాడి కోడికత్తి కేసులో బుధవారం హైకోర్టులో విచారణ జరగనుంది. నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఎన్ఐఏ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. కోడికత్తి కేసుకు సంబంధించి సీఎం జగన్ మరోసారి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సుదీర్ఘమైన విచారణ జరగలేదని, లోతైన విచారణ జరిగేలా ఆదేశించాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దానికి సంబంధించి విచారణ కూడా ఇప్పటికే జరిగిన నేపథ్యంలో ఎన్ఐఏ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో నిన్న సాయంత్రం ఎన్ఐఏ తరఫు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-29T11:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising