ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సుప్రీంలో రఘురామ పిటిషన్‌పై విచారణ

ABN, First Publish Date - 2023-11-22T13:36:47+05:30

న్యూఢిల్లీ: సీఎం జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్ ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. జస్టిస్ అబయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని శుక్రవారం ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.

న్యూఢిల్లీ: సీఎం జగన్ బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్ ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు రానుంది. జస్టిస్ అబయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని శుక్రవారం ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అక్రమాస్తుల కేసులో జగన్ పదేళ్లుగా బెయిల్‌పేనే ఉన్న విషయం తెలిసిందే. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-22T13:36:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising