ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీ రాష్ట్రాన్ని కరువు కమ్మేసింది..

ABN, First Publish Date - 2023-11-02T09:52:18+05:30

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని కరువు కమ్మేసింది. సరైన వర్షాలు లేకుండానే వర్షాకాలం దాటిపోయింది. కొన్ని చోట్ల పంటలే వేయలేదు. మరికొన్ని చోట్ల వేసిన పంటలు ఎండిపోయాయి. అయినా జగన్ ప్రభుత్వానికి కరువు కనిపించలేదు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్టాన్ని కరువు కమ్మేసింది. సరైన వర్షాలు లేకుండానే వర్షాకాలం దాటిపోయింది. కొన్ని చోట్ల పంటలే వేయలేదు. మరికొన్ని చోట్ల వేసిన పంటలు ఎండిపోయాయి. అయినా జగన్ ప్రభుత్వానికి కరువు కనిపించలేదు. రాష్ట్రంలో కేవలం 103 మండలాల్లోనే కరువు ఉందని తాజాగా ప్రకటించారు. కొన్ని జిల్లాల్లో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా గుర్తించలేదు. ఇదేం దారుణమని రైతులు వాపోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-02T09:52:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising