ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ధరణిపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..

ABN, Publish Date - Dec 13 , 2023 | 11:42 AM

హైదరాబాద్: ధరణి పోర్టల్ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

హైదరాబాద్: ధరణి పోర్టల్ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ధరణి సమస్యలపై ఫిర్యాదులు వెల్లువత్తడంతో సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Dec 13 , 2023 | 10:23 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising