ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్‌లో కాక‌రేపుతోన్న అభ్య‌ర్థుల మార్పు..

ABN, First Publish Date - 2023-11-10T10:13:18+05:30

సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్టానం మార్చింది. ముందుగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కట్టా శ్రీనివాస్ గౌడ్‌కు కాకుండా ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ టికెట్ ప్రకటించింది.

సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని అధిష్టానం మార్చింది. ముందుగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కట్టా శ్రీనివాస్ గౌడ్‌కు కాకుండా ఇటీవల పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్‌కు కాంగ్రెస్ టికెట్ ప్రకటించింది. దీంతో శ్రీనివాస్ గౌడ్‌ అనుచరులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో దామోదర రాజనర్సింహ ఒత్తిడితో చివరి క్షణంలో అధిష్టానం శ్రీనివాస్ గౌడ్‌ పేరును ప్రకటించింది. అభ్యర్ధి మార్పుతో నీలం మధు వర్గం ఆందోళనకు దిగింది. గత అర్ధరాత్రి జాతీయ రహదారిపై టైర్లు కల్చి నిరసన తెలిపారు. రాహుల్ గాంధీ, రేవంత్, దామోదర రాజనర్సింహకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-10T10:13:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising