ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏపీ ఉద్యోగుల వివరాలు అడిగిన సీఈసీ

ABN, First Publish Date - 2023-11-23T07:45:36+05:30

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగుల వివరాలను పంపించాలంటూ ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర సీఈవో ఆదేశాలు జారీ చేశారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది కోసం వివరాలను అడిగారు.

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఉద్యోగుల వివరాలను పంపించాలంటూ ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర సీఈవో ఆదేశాలు జారీ చేశారు. ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది కోసం వివరాలను అడిగారు. సీఈవో ఆదేశాలతో కలెక్టర్లు అన్ని శాఖల ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు జిల్లాల్లోని టీచర్ల వివరాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీలోపు వివరాలు పంపించాలని సూచించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-11-23T07:45:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising