ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సంగారెడ్డి జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

ABN, First Publish Date - 2023-01-26T20:03:54+05:30

జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కొమరంభీమ్ కాలనీలో దారుణ ఘటన చోటోచేసుకుంది.

సంగారెడ్డి: జిల్లాలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలోని కొమరంభీమ్ కాలనీలో దారుణ ఘటన చోటోచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తిని దుండగులు దారుణ హత్య చేశారు. నిర్మానుష్య ప్రదేశంలో హత్య చేసి మృతదేహాన్ని దుండగులు తగలబెట్టినట్లు తెలుస్తోంది. మృతుని వయస్సు 35 నుంచి 40 సం. ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక్కడే హత్య చేశారా లేక మరోచోట హత్య చేసి ఇక్కడ తీసుకువచ్చి తగలబెట్టారా అన్న కోణంలో రామచంద్రపురం పోలీసుల దర్యాప్తు జరుపుతున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2023-01-26T20:03:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising