ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి

ABN, Publish Date - Dec 22 , 2023 | 11:43 PM

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు.

యాచారం, డిసెంబరు 22 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చూడాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం యాచారం వైస్‌ ఎంపీపీ కె.శ్రీనివా్‌సరెడ్డి, ఎంపీడీవో విజయలక్ష్మి, పంచాయతీ రాజ్‌శాఖ ఏఈ ఉస్మాన్‌లు తొర్రూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను కలిసారు. ఈ సందర్భంగా మల్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో పింఛన్ల దరఖాస్తులు తీసుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుందన్నారు. త్వరలో గ్రామాల్లో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రంగారెడ్డిని కలిసిన వారిలో కాంగ్రెస్‌ నాయకులు అరవింద్‌నాయక్‌ తదితరులున్నారు.

Updated Date - Dec 22 , 2023 | 11:44 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising