ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

చేవెళ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:34 AM

చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రులను చేవెళ్ల కాంగ్రెస్‌ నాయకులు కోరారు. బుధవారం పీసీసీ ఉపాధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు నగరంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు.

రాష్ట్ర మంత్రులను కోరిన కాంగ్రెస్‌ నాయకులు

చేవెళ్ల, డిసెంబరు 27 : చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రులను చేవెళ్ల కాంగ్రెస్‌ నాయకులు కోరారు. బుధవారం పీసీసీ ఉపాధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి శ్రీనివా్‌సగౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు నగరంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. చేవెళ్ల ప్రాంతం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. దీంతో మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలుగుట్ట మాజీ సర్పంచ్‌ నర్సింలు, నాయకులు గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:34 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising