ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎక్సైజ్‌ దాడులు.. 30 లీటర్ల నాటుసారా స్వాధీనం

ABN, First Publish Date - 2023-11-10T23:43:34+05:30

ఆమనగల్లు ఎక్సైజ్‌ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల, మాడ్గుల మండలాల పరిధిలో శుక్రవారం ఎక్సైజ్‌ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు.

ఆమనగల్లు, నవంబరు 10 : ఆమనగల్లు ఎక్సైజ్‌ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల, మాడ్గుల మండలాల పరిధిలో శుక్రవారం ఎక్సైజ్‌ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఎక్సైజ్‌ ఏఈఎస్‌ జీవన్‌ కిరణ్‌ ఆధ్వర్యంలో సీఐలు సుభాష్‌, శ్రీనివాస్‌, సత్యనారాయణ, బద్యనాథ్‌ చౌహాన్‌, సిబ్బంది దాడులు చేపట్టారు. ఈమేరకు కడ్తాల మండలం రేఖ్య తండాలో 30 లీటర్ల నాటు సారా సీజ్‌ చేసి, 4,600 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు సీఐ తెలిపారు. నాటుసారా తయారీ, విక్రయాలు సాగిస్తున్న మంగ్లీ, సాలి, చావులీలను అరెస్ట్‌ చేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - 2023-11-10T23:43:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising