ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎమ్మెల్యే మల్‌రెడ్డి చొరవతో గ్రామాల అభివృద్ధి

ABN, Publish Date - Dec 17 , 2023 | 11:28 PM

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చొరవతో ఇబ్రహీంపట్నం పట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తుందని కాంగ్రెస్‌ నాయకుడు, ఆరుట్ల సర్పంచ్‌ కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

మంచాల, డిసెంబరు 17 : ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి చొరవతో ఇబ్రహీంపట్నం పట్నం నియోజకవర్గం అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తుందని కాంగ్రెస్‌ నాయకుడు, ఆరుట్ల సర్పంచ్‌ కొంగర విష్ణువర్ధన్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. మల్‌రెడ్డి రంగారెడ్డి గెలుపు ఆకాంక్ష నెరవేరడంతో లోయపల్లి గ్రామానికి చెందిన దోసపాటి దాసుగౌడ్‌ ఆదివారం మంచాల మండల పరిధి లోయపల్లి నుంచి ఇబ్రహీంపట్నం కట్టమైసమ్మ ఆలయం వరకు పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకున్నాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు విష్ణువర్ధన్‌రెడ్డి, చీమల జంగయ్యయాదవ్‌, జెనిగే వెంకటేష్‌, మాజీఎంపీపీ శ్రీనివా్‌సనాయక్‌, కారింగ్‌ జంగయ్య, లాలూనాయక్‌, మిద్దె శ్రీని వాస్‌గౌడ్‌, చెరుకు గణేష్‌, మోతీలాల్‌, స్వామి, గణేష్‌ తదితరులు దాసుగౌడ్‌ పాదయాత్రకు సంఘాభావం తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - Dec 17 , 2023 | 11:28 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising