ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యం పట్టివేత

ABN, First Publish Date - 2023-11-20T23:44:55+05:30

రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని సోమవారం కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీసర పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

కీసర రూరల్‌, నవంబరు 20: రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని సోమవారం కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కీసర పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. జవహర్‌నగర్‌లో నివసించే మాలోతు సురేష్‌ అనే వ్యక్తి జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ, కీసర ప్రాంతాల్లో లబ్దిదారుల నుండి రేషన్‌ బియ్యాన్ని సేకరించి, విక్రయిస్తున్నాడు. ఆయా ప్రాంతాల్లో సేకరించిన బియ్యాన్ని భువనగిరికి తరలిస్తుండగా, సమాచారం అందుకున్న కీసర పోలీసులు కాపుకాచి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నాలుగు టన్నుల బియ్యాన్ని, టాటా ఏస్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-11-20T23:44:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising