ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మోదీ పర్యటనకు ఏర్పాట్లు

ABN, First Publish Date - 2023-11-21T23:52:11+05:30

ఈ నెల 25వ తేదీన భారత ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లాకు రానున్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో 25వ తేదీ సాయంత్రం 3గంటలకు నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు.

మహేశ్వరం: ఈ నెల 25వ తేదీన భారత ప్రధాని మోదీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనేందుకు రంగారెడ్డి జిల్లాకు రానున్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో 25వ తేదీ సాయంత్రం 3గంటలకు నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని సభకు భారీగా జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తుక్కుగూడలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు జంక్షన్‌ సమీపంలో నిర్వహిస్తున్న సభా స్థలాన్ని మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి, అధికార ప్రతినిధి వీరేందర్‌గౌడ్‌ పరిశీలించారు.

Updated Date - 2023-11-21T23:52:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising