ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పాల వ్యాన్‌ ఢీకొని యువతి మృతి

ABN, First Publish Date - 2023-12-10T22:52:30+05:30

రోడ్డు దాటుతున్న ఓ యువతిని పాల వ్యాన్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్‌ వద్ద చోటుచేసుకుంది.

ఇబ్రహీంపట్నం, డిసెంబరు 10: రోడ్డు దాటుతున్న ఓ యువతిని పాల వ్యాన్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఖానాపూర్‌ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్‌కు చెందిన పంది అరుణమ్మ, దానయ్యల కూతురు ప్రత్యూష(19) ఇబ్రహీంపట్నంలోని ఓ బట్టల షాపులో పనిచేస్తోంది. ఆదివారం సాయంత్రం ఇబ్రహీంపట్నం నుంచి ఇంటికి వెళ్తూ ఖానాపూర్‌ గేట్‌ వద్ద రోడ్డు దాటుతుండగా ఆగాపల్లి నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న పాల వ్యాన్‌ ఢీకొట్టింది. దీంతో ప్రత్యూష తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-12-10T22:52:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising