ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మల్కాజ్‌గిరి అభ్యర్థిగా ఎన్‌.రాంచందర్‌రావు

ABN, First Publish Date - 2023-11-10T04:37:10+05:30

సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు బీజేపీ తరపున మల్కాజిగిరి నుంచి మరోసారి బరిలో దిగనున్నారు.

కంటోన్మెంట్‌లో మాజీ ఐపీఎస్‌ కృష్ణప్రసాద్‌

హైదరాబాద్‌, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు బీజేపీ తరపున మల్కాజిగిరి నుంచి మరోసారి బరిలో దిగనున్నారు. మాజీ ఐపీఎస్‌, పార్టీ అధికార ప్రతినిధి కృష్ణప్రసాద్‌కు కంటోన్మెంట్‌ సీటు ఇచ్చారు. పెద్దపల్లి టికెట్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీ్‌పకుమార్‌కు దక్కింది. ఇక్కడ టికెట్‌ ఆశించిన గుజ్జుల రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది. శేరిలింగంపల్లి సీటు రవికుమార్‌యాదవ్‌కు దక్కింది. సీనియర్‌ నేత యోగానంద్‌ చివరి వరకు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కాగా, మేడ్చల్‌ సీటును సీనియర్‌ నేత విక్రంరెడ్డికి కేటాయించారు. వేములవాడలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. ఇక్కడ తుల ఉమకు టికెట్‌ కేటాయించగా, తీవ్ర ప్రయత్నం చేసిన వికా్‌సరావు కూడా నామినేషన్‌ దాఖలు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Updated Date - 2023-11-10T04:37:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising