ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైతుబంధుపై కేసీఆర్‌వి పచ్చి అబద్ధాలు : ఉత్తమ్‌

ABN, First Publish Date - 2023-11-10T04:46:51+05:30

రైతుబంధు, ఉచిత విద్యుత్‌పై సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

హుజూర్‌నగర్‌, నవంబరు 9: రైతుబంధు, ఉచిత విద్యుత్‌పై సీఎం కేసీఆర్‌ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో పార్టీ కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. రైతులకు ఉచిత విద్యుత్‌ ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రె్‌సదేనన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ 80స్థానాల్లో గెలుస్తుందని జోస్యం చెప్పారు. హుజూర్‌నగర్‌, కోదాడలో శుక్రవారం నిర్వహించే రోడ్‌షోలో డీకే శివకుమార్‌ పాల్గొంటారని, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. హుజూర్‌నగర్‌లో మెజారిటీ 50వేలకు ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు.

Updated Date - 2023-11-10T04:46:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising