ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

ABN, First Publish Date - 2023-12-10T23:17:05+05:30

కార్తీక మాసం సందర్భంగా నగరంలోని చైతన్యపురికాలనీలో ఆదివారం సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు.

కరీంనగర్‌ కల్చరల్‌, డిసెంబరు 10: కార్తీక మాసం సందర్భంగా నగరంలోని చైతన్యపురికాలనీలో ఆదివారం సామూహిక శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. పారువెల్ల ఫణిశర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహికవ్రతాల్లో 108 మంది ఆర్యవైశ్య దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫణిశర్మ మాట్లాడుతూ సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం ఆ భగవంతుని సంకల్పమని, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వ్రతాల అనంతరం షిర్డి సాయి భక్త భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం అందించారు.

Updated Date - 2023-12-10T23:17:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising