ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జహీరాబాద్‌లో అమానవీయం..!!

ABN, First Publish Date - 2023-12-11T03:59:57+05:30

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడేయగా..

చెత్తకుప్పలో పసికందు.. పీక్కుతిన్న కుక్కలు, పందులు

జహీరాబాద్‌, డిసెంబరు 10: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో అత్యంత అమానవీయ ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఓ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడేయగా.. కుక్కలు, పందులు ఆ పసికందును పీక్కుతున్నాయి. దీంతో ఆ పసికందు మృతదేహం సగభాగం మాత్రమే మిగిలింది. జహీరాబాద్‌లోని అహ్మద్‌నగర్‌లో జరిగిన ఈ దారుణాన్ని స్థానికులు ఆదివారం గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-12-11T03:59:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising