ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gutta: గవర్నర్‌పై పరోక్ష వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-01-26T10:40:14+05:30

గవర్నర్‌ తమిళిసై (Tamilisai Soundararajan)పై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి (Gutta Sukhender Reddy) పరోక్ష వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘బాధ్యతల్లో ఉన్న

తెలంగాణలో అందరూ సంతోషంగా ఉన్నారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: గవర్నర్‌ తమిళిసై (Tamilisai Soundararajan)పై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి (Gutta Sukhender Reddy) పరోక్ష వ్యాఖ్యలు చేశారు. శాసనమండలిలో జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. ‘‘బాధ్యతల్లో ఉన్న వాళ్లు తెలంగాణ (Telangana)అభివృద్ధిని గమనించకపోవడం బాధాకరం, రాష్ట్ర ప్రభుత్వాన్ని (BRS government) విమర్శించే వారు.. కేంద్రం ఏం చేసిందో కూడా చెప్పాల్సి ఉంటుంది. కేంద్రం ఏం చేసిందని అడిగితే.. జాతీయ రహదారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. తెలంగాణలో అందరూ సంతోషంగా ఉన్నారు. తెలంగాణ అభివృద్ధి కొందరికి కనపడకపోతే ఏం చేసేది లేదు. వ్యవసాయ క్షేత్రాలను, కొత్త భవనాలను విమర్శించడం తగదు.’’ అని గుత్తా హితవు పలికారు.

Updated Date - 2023-01-26T10:40:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising