ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bakka judson: రహస్యంగా నిధులు మళ్లించారని బీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌పై ఈడీకి ఫిర్యాదు

ABN, First Publish Date - 2023-01-02T13:17:31+05:30

బీఆర్ఎస్(BRS) ఎంపీ జోగినపల్లి సంతోష్‌ (Joginapally Santosh Kumar)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల (ED)కు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్(Bakka judson) ఫిర్యాదు చేశారు. హరితహారం

ఈడీకి ఫిర్యాదు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: బీఆర్ఎస్ (BRS) ఎంపీ జోగినపల్లి సంతోష్‌ (Joginapally Santosh Kumar)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల (ED)కు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ (Bakka judson) ఫిర్యాదు చేశారు. హరితహారం (Haritha Haram) కార్యక్రమం పేరుతో కేసీఆర్ ప్రభుత్వం పెద్ద కుంభకోణానికి పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హరితహారం ముసుగులో ప్రభుత్వ సొమ్మును స్వాహా చేసే ఈ గేమ్‌లో సూత్రధారి జోగినపల్లి సంతోషేనని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నరేగాకు ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం రహస్యంగా హరితహారం కార్యక్రమానికి దారి మళ్లించిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కాంపా నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినయోగం చేసిందని బక్క జడ్సన్ తన ఫిర్యాదులో పొందిపరిచారు.

Updated Date - 2023-01-02T13:17:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising