ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఫేక్‌ వార్తలపై కేసుల్లో హైదరాబాదే టాప్‌

ABN, Publish Date - Dec 17 , 2023 | 04:30 AM

తప్పుడు వార్తలకు సంబంధించి నమోదైన కేసుల్లో దేశంలోని 19 మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. 2022 ఏడాదికి సంబంధించి నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డ్స్‌ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): తప్పుడు వార్తలకు సంబంధించి నమోదైన కేసుల్లో దేశంలోని 19 మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ అగ్రస్థానంలో ఉంది. 2022 ఏడాదికి సంబంధించి నేషనల్‌ క్రైమ్‌ బ్యూరో రికార్డ్స్‌ ఇటీవల విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్‌, ఢిల్లీ, ఘజియాబాద్‌, హైదరాబాద్‌, ఇండోర్‌, జైపూర్‌, కాన్పూర్‌, కోచి, కోల్‌కతా, కోజికోడ్‌, లక్నో, ముంబై, నాగ్‌పూర్‌, పట్నా, పుణె, సూరత్‌ తదితర మెట్రో నగరాల్లో 2022లో ఫేక్‌ న్యూస్‌కు సంబంధించి 97 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా 57 కేసులు హైదరాబాద్‌లోనే నమోదయ్యాయి. అత్తింటి వేధింపులు..గృహ హింస చట్టం కింద నమోదైన కేసుల్లో హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. దేశంలోని 19 మెట్రో నగరాల్లో గత ఏడాది 15,913 గృహహింస కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,876 కేసులతో ఢిల్లీ తొలి స్థానంలో ఉంది. తర్వాత హైదరాబాద్‌లో అత్యధికంగా 1577 కేసులు నమోదయ్యాయి.

Updated Date - Dec 17 , 2023 | 04:30 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising