ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News : పెళ్లి రోజే శవమై కనిపించిన పెళ్లికొడుకు

ABN, First Publish Date - 2023-09-08T11:34:38+05:30

పెళ్లి రోజే పెళ్లి కుమారుడు శవమై కనిపించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సదాశినగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి కి చెందిన ముసర్ల రాజేందర్ రెడ్డి (29) కి ధర్పల్లి మండలానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఐదు రోజుల క్రితం కటింగ్ కోసమని రాజేందర్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

కామారెడ్డి : పెళ్లి రోజే పెళ్లి కుమారుడు శవమై కనిపించిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సదాశినగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి కి చెందిన ముసర్ల రాజేందర్ రెడ్డి (29) కి ధర్పల్లి మండలానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఐదు రోజుల క్రితం కటింగ్ కోసమని రాజేందర్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అయితే ఇంటికి ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతనికి ఫోన్ చేయగా.. అది కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లింగంపేట వెళ్లే దారిలో రాజేందర్ రెడ్డి బైక్ కనిపించడంతో అక్కడి అటవీ ప్రాంతంలో గాలించారు. అక్కడ రాజేందర్ రెడ్డి ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని గుర్తించారు. పోలీసులు రాజేందర్ రెడ్డి మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Updated Date - 2023-09-08T11:34:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising