ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రేపు సీఎం ప్రజా ఆశీర్వాద సభ

ABN, First Publish Date - 2023-11-20T23:42:04+05:30

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 22న సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ కోస్గిలో నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు.

సీఎం కేసీఆర్‌ సభా స్థలాన్ని పరిశీలిస్తున్న మంత్రి

ఏర్పాట్లును పరిశీలించిన మంత్రి మహేందర్‌రెడ్డి

కొడంగల్‌, నవంబరు 20: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 22న సీఎం కేసీఆర్‌ ప్రజా ఆశీర్వాద సభ కోస్గిలో నిర్వహించనున్నట్లు బీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. సభ విజయవంతానికి భారీ సంఖ్యలో నాయకుల, కార్యకర్తలు, ప్రజలు తరలిరావాలని కోరారు. కా గా సీఎం సభా ఏర్పాట్లను సోమవారం సమాచార, పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, పరిశీలకులు కార్పోరేటర్‌ బాబాఫసీయోద్దీన్‌ తదితరులు పరిశీలించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-20T23:42:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising