ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KCR: ఫామ్ హౌస్ నుంచి సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్..కాసేపట్లో సమీక్ష

ABN, First Publish Date - 2023-07-21T17:50:23+05:30

ఫామ్ హౌస్ (Farm house) నుంచి సెక్రటరీయేట్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ సెక్రటరీయేట్‌కు (CM KCR Secretariat) చేరుకున్నారు.

హైదరాబాద్: ఫామ్ హౌస్ (Farm house) నుంచి సెక్రటరీయేట్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్ సెక్రటరీయేట్‌కు (CM KCR Secretariat) చేరుకున్నారు.


ఉచిత విద్యుత్ అంశం తెర మీదకు వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు వ్యవసాయ క్షేత్రంలోనే సీఎం ఉన్నారు. కాంగ్రెస్ దూకుడుతో వివిధ పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్షాల నేపథ్యంలో సచివాలయానికి సీఎం కేసీఆర్ వచ్చారు. మరికాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. సచివాలయంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమకలార్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు.

Updated Date - 2023-07-21T17:53:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising