ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం

ABN, First Publish Date - 2023-12-11T03:18:13+05:30

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నించిందని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ నేతలు వెకిలి చేష్టలకు పాల్పడ్డారు

అందుకే ఇప్పటిదాకా హైదరాబాద్‌లో ఉన్నాం

మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 10: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నించిందని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ఆరోపించారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ నాయకులు వెకిలి చేష్టలకు పాల్పడ్డారని, వారిని తట్టుకోవడానికి తామంతా ఇప్పటి వరకు హైదరాబాద్‌లోనే ఉండాల్సి వచ్చిందన్నారు. ప్రగతి భవన్‌ను ఒక గడీలా, కేసీఆర్‌ సొంత ఆస్తిగా అనుభవిస్తుంటే.. ఆ గడీని బద్దలు కొట్టి ప్రజాదర్బార్‌ ఏర్పాటు చేయడం వల్ల తెలంగాణ ఆనందంలో ఉందన్నారు.

Updated Date - 2023-12-11T03:18:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising