ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: గిరిజన మహిళకు జడ్పీచైర్‌పర్సన్‌ ఇవ్వాలి

ABN, Publish Date - Dec 17 , 2023 | 10:49 PM

బెజ్జూరు, డిసెంబరు 7: గిరిజన మహిళకు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వకపోతే ఆందోళన చేపడుతామని ఆదిలాబాద్‌ మాజీ జడ్పీచైర్మన్‌ సిడాం గణపతి అన్నారు. ఆదివారం బెజ్జూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ

- లేకపోతే ఆందోళన చేస్తాం

- ఆదిలాబాద్‌ మాజీ జడ్పీచైర్మన్‌ సిడాం గణపతి

బెజ్జూరు, డిసెంబరు 7: గిరిజన మహిళకు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వకపోతే ఆందోళన చేపడుతామని ఆదిలాబాద్‌ మాజీ జడ్పీచైర్మన్‌ సిడాం గణపతి అన్నారు. ఆదివారం బెజ్జూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గిరిజన మహిళకు జడ్పీ చైర్‌పర్సన్‌ పదవిని కట్టబెట్టాలన్నారు. లేనిపక్షంలో ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో గిరిజన నాయకులు చిన్నయ్య, భిక్షపతి, రాజారాం, ప్రకాష్‌, అరుణ్‌, రాజు, మధుకర్‌, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 17 , 2023 | 10:49 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising