ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి

ABN, Publish Date - Dec 28 , 2023 | 12:01 AM

నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకట స్వామి తెలిపారు. బుధవారం చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్‌ సెంటర్‌ను ప్రారంభించారు.

చెన్నూరు, డిసెంబరు 27: నియోజకవర్గంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకట స్వామి తెలిపారు. బుధవారం చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాలసిస్‌ సెంటర్‌ను ప్రారంభించారు. అనంతరం వార్డులను సందర్శించి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ డయాలసిస్‌ సెంటర్‌ అందుబాటులోకి రావడం కిడ్నీ బాధితులకు వరమని పేర్కొన్నారు. ఆరోగ్య కేంద్రంలో విడతల వారీ గా అన్ని సౌకర్యాలను కల్పిస్తామన్నారు. వైద్యులు పేద ప్రజలకు అందు బాటులో ఉండి మెరుగైన సేవలందించాలన్నారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. డీసీహెచ్‌ అరవింద్‌, వైద్యులు సత్య నారాయణ, మున్సిపల్‌ చైర్మన్‌ అర్చనరాంలాల్‌గిల్డా, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 12:01 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising