ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వరల్డ్‌క్‌పలో జట్ల సంఖ్యను పెంచొద్దు

ABN, First Publish Date - 2023-11-21T02:25:48+05:30

దక్షిణాఫ్రికాలో జరగనున్న వరల్డ్‌కప్‌ ఫార్మాట్‌ను మార్చాలని ఐసీసీపై బీసీసీఐ ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2027లో జరిగే మెగా ఈవెంట్‌లో...

ఐసీసీపై బీసీసీఐ ఒత్తిడి?

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో జరగనున్న వరల్డ్‌కప్‌ ఫార్మాట్‌ను మార్చాలని ఐసీసీపై బీసీసీఐ ఒత్తిడి తీసుకు వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 2027లో జరిగే మెగా ఈవెంట్‌లో పాల్గొనే జట్ల సంఖ్యను 10 నుంచి 14కు పెంచాలని నిర్ణయించారు. వీటిని రెండు గ్రూప్‌లుగా చేసి.. సూపర్‌ సిక్స్‌కు ఎంపిక చేస్తారు. వీటినుంచి టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీ్‌స చేరతాయి. ఈ విధానంలో భారత్‌ ముందుగానే నాకౌట్‌ అయ్యే చాన్సులూ ఉంటాయి. ఇదే జరిగితే రెవెన్యూ పరంగా భారీగా నష్టం వచ్చే ప్రమాదాలుంటాయి. 2007లో టీమిండియా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడంతో ఐసీసీ బాగా నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 10 జట్ల పాత ఫార్మాట్‌లో టోర్నీని నిర్వహించాలని బీసీసీఐ ఒత్తిడి చేస్తోందని సమాచారం.

Updated Date - 2023-11-21T02:25:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising