ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైజాగ్‌ చేరిన క్రికెటర్లు

ABN, First Publish Date - 2023-11-21T02:27:33+05:30

ఆసీ్‌సతో ఈనెల 23న ఇక్కడ జరగనున్న తొలి టీ20లో పాల్గొనే భారత ఆటగాళ్లు సోమవారం ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకున్నారు...

విశాఖపట్నం (స్పోర్ట్స్‌): ఆసీ్‌సతో ఈనెల 23న ఇక్కడ జరగనున్న తొలి టీ20లో పాల్గొనే భారత ఆటగాళ్లు సోమవారం ప్రత్యేక విమానంలో నగరానికి చేరుకున్నారు. కెప్టెన్‌ సూర్యకుమార్‌యాదవ్‌ మంగళవారం రానున్నాడు. కాగా సోమవారం సాయంత్రం నెట్‌ ప్రాక్టీస్‌ చేయడానికి స్టేడియానికి వచ్చిన భారత ఆటగాళ్లకు వర్షం ఆటంకం కల్పించింది. దీంతో వారంతా డ్రెస్సింగ్‌ రూమ్‌లో కొద్దిసేపు కూర్చొని తిరిగి హోటల్‌కు చేరుకున్నారు. ఆస్ర్టేలియా ఆటగాళ్లు మధ్యాహ్నం మూడు గంటలకు స్టేడియానికి చేరుకుని కొద్దిసేపు ఫిట్‌నెస్‌ ప్రాక్టీస్‌ చేశారు.

Updated Date - 2023-11-21T02:27:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising