ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అండర్‌-19 ఆసియా కప్‌ జట్టులో అవినాష్‌, అభిషేక్‌

ABN, First Publish Date - 2023-11-26T02:44:41+05:30

ఏసీసీ పురుషుల అండర్‌-19 ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఏసీసీ పురుషుల అండర్‌-19 ఆసియా కప్‌లో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ బృందంలో హైదరాబాద్‌ క్రికెటర్లు అవినాష్‌ రావు (వికెట్‌కీపర్‌), అభిషేక్‌కు చోటు లభించింది. వచ్చేనెల 8 నుంచి యూఏఈ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఇప్పటివరకు భారత్‌ ఎనిమిది సార్లు ఈ ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. భారత్‌, పాకిస్థాన్‌, నేపాల్‌, అఫ్ఘానిస్థాన్‌ ఒకే గ్రూపులో ఉన్నాయి. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను వచ్చే నెల 8న అఫ్ఘానిస్థాన్‌తో ఆడనుంది. డిసెంబరు 17న ఫైనల్‌ జరగనుంది. పంజాబ్‌కు చెందిన ఉదయ్‌ సహారన్‌ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌమి కుమార్‌ పాండే ఉప సారథిగా ఎంపికయ్యాడు.

Updated Date - 2023-11-26T02:46:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising