ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బెంగళూరు నుంచి రూ.33 వేలు

ABN, First Publish Date - 2023-11-18T01:32:01+05:30

ప్రపంచకప్‌ ఫైనల్‌ను వీక్షించేందుకు బయలుదేరుతున్న క్రికెట్‌ ప్రేమికులకు విమాన టికెట్ల ధరలు షాకిస్తున్నాయి.

బెంగళూరు: ప్రపంచకప్‌ ఫైనల్‌ను వీక్షించేందుకు బయలుదేరుతున్న క్రికెట్‌ ప్రేమికులకు విమాన టికెట్ల ధరలు షాకిస్తున్నాయి. సాధారణ రోజుల్లో బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు టికెట్‌ ధర రూ.5,700 ఉండగా.. నవంబరు 18వ తేదీకి ఈ రూట్‌లో టికెట్‌ కోసం ఏకంగా రూ. 33 వేలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెరిగిన డిమాండ్‌ నేపథ్యంలో ఇండిగో సంస్థ శనివారం బెంగళూరు నుంచి అహ్మదాబాద్‌కు ఆరు సర్వీసులు నడుపుతోంది. ఈ చార్జీలను తట్టుకోలేని కొందరు కొందరు అభిమానులు ముంబై వరకూ విమానంలో వెళ్లి, అక్కడినుంచి అహ్మదాబాద్‌ చేరుకొనే యోచనలో ఉన్నారు. అయితే ముంబైకి కూడా వన్‌ వే చార్జీలు రూ.16,000కు పైగానే ఉన్నాయి.

Updated Date - 2023-11-18T01:32:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising