ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bengaluru: రాష్ట్రంలో కనిపించిన రంగుల మిడత

ABN, First Publish Date - 2023-02-02T12:16:38+05:30

దక్షిణ భారత దేశంలోనే ప్రప్రథమంగా కర్ణాటక చామరాజనగర(Chamarajanagara) జిల్లా బిళిగిరి రంగనబెట్ట అటవీ ప్రాంతం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- దక్షిణాదిన ఇదే ప్రథమమంటున్న కీటక పరిశోధకులు

బెంగళూరు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): దక్షిణ భారత దేశంలోనే ప్రప్రథమంగా కర్ణాటక చామరాజనగర(Chamarajanagara) జిల్లా బిళిగిరి రంగనబెట్ట అటవీ ప్రాంతంలో రంగుల మిడత కనిపించింది. కీటకాల పరిశోధకులు ఈ కొత్త కీటకానికి సోలిగా ఇకారి నటా అని నామకరణం చేశారు. 15 సంవత్సరాల క్రితం నాగాల్యాండ్‌లో ఈ కీటకం ఉనికి ఉండే దన్నారు. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో తొలిసారి ఇది కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు. కీటకాలపై పరిశోధనలు జరుపుతున్న ప్రియదర్శన్‌, రంజిత్‌ అనే వారు ఈ అపురూప కీటకాన్ని గుర్తించారు.

ఇదికూడా చదవండి: Chief Minister: జలవనరుల చరిత్రలో ఇదో రికార్డు: సీఎం

Updated Date - 2023-02-02T12:22:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising