NRI: వంగూరి ఫౌండేషన్, వంశీ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ కవి సమ్మేళనం
ABN, First Publish Date - 2023-05-07T20:09:41+05:30
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా", "వంశీ ఇంటర్నేషనల్" "శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్", "శుభోదయం" సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, శనివారం సాయంత్రం "అంతర్జాతీయ కవిసమ్మేళనం" అద్వితీయంగా జరిగింది
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా", "వంశీ ఇంటర్నేషనల్" "శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్", "శుభోదయం" సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, శనివారం సాయంత్రం అంతర్జాల మాధ్యమం ద్వారా, 12 దేశాల నుండి సుమారు 75 మంది కవులు కవయిత్రులతో "అంతర్జాతీయ కవిసమ్మేళనం" అద్వితీయంగా జరిగింది.
పింగళి వెంకయ్య రూపొందించిన భారత జాతీయ జండా 102వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని, దీనికి పింగళి వెంకయ్య మనుమడు జివియన్ నరసింహం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారని నిర్వాహకులు తెలియజేశారు.
Updated Date - 2023-05-07T20:12:43+05:30 IST