ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కశ్మీరీ విద్యార్థులపై ‘ఉపా’ కేసులు

ABN, First Publish Date - 2023-11-29T05:08:46+05:30

శ్రీనగర్‌, నవంబరు 28: ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టుపై భారత జట్టు ఓడిపోయినప్పుడు దేశం యావత్తు విచారం వ్యక్తం చేసి.. టీమిండియాకు మద్దతుగా

శ్రీనగర్‌, నవంబరు 28: ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా జట్టుపై భారత జట్టు ఓడిపోయినప్పుడు దేశం యావత్తు విచారం వ్యక్తం చేసి.. టీమిండియాకు మద్దతుగా నిలిచింది. అయితే, ఇదే సమయంలో జమ్ముకశ్మీర్‌ వర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. భారత్‌కు వ్యతిరేకంగా, పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీనిని సీరియ్‌సగా తీసుకున్న అధికారులు సంబరాలు చేసుకున్న ఏడుగురు విద్యార్థులపై సోమవారం ఉపా చట్టం కింద కేసులు నమోదు చేసి, అరెస్టు చేశారు. విద్యార్థులపై ఉపా చట్టాన్ని ప్రయోగించడం తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని పీడీపీ చీఫ్‌ ముఫ్తీ అన్నారు. ‘‘ప్రధాని మోదీ ఆస్ట్రేలియా జట్టును స్టేడియంలోనే అభినందించారు. ఇక్కడి విద్యార్థులు ఆస్ట్రేలియా గెలిచినందుకు సంబరాలు చేసుకున్నారు. ఇది తప్పెలా అవుతుంది’’ అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Updated Date - 2023-11-29T07:08:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising