ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రుతుపవనాల వల్లే భారత్‌పై దండయాత్రలు!

ABN, Publish Date - Dec 26 , 2023 | 01:01 AM

దాదాపు రెండు వేల ఏళ్ల కిందట భారత దేశంపై జరిగిన దండయాత్రలకు, రుతుపవనాలకు సంబంధం ఉందని ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు వెల్లడించారు.

అహ్మదాబాద్‌, డిసెంబరు 25: దాదాపు రెండు వేల ఏళ్ల కిందట భారత దేశంపై జరిగిన దండయాత్రలకు, రుతుపవనాలకు సంబంధం ఉందని ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు వెల్లడించారు. ‘‘అప్పట్లో మధ్య ఆసియా ప్రాంతం కరువును ఎదుర్కొంది. అదేసమయంలో భారత్‌లో రుతుపవనాల కారణంగా సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పండాయి. దీంతో మధ్య ఆసియా నుంచి భారత్‌పై దండయాత్రలు జరిగాయి’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ పరిశోధకులు, ఏఎస్‌ఐ, జేఎన్‌యూ సహా పలు సంస్థలకు చెందిన అధ్యయనకర్తలు ఈ పరిశోధనలో పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2023 | 06:47 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising