ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వసుంధర వర్గంలో అసహనం

ABN, First Publish Date - 2023-12-11T03:32:33+05:30

ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులైనా సీఎం పదవిపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎటూ తేల్చకపోవడంపై మాజీ సీఎం వసుంధరరాజే వర్గం అసహనం, అసంతృప్తితో రగిలిపోతోంది.

జైపూర్‌-బెంగళూరు, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులైనా సీఎం పదవిపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎటూ తేల్చకపోవడంపై మాజీ సీఎం వసుంధరరాజే వర్గం అసహనం, అసంతృప్తితో రగిలిపోతోంది. తమ నాయకురాలితోపాటు ఎంపీలు బాబా బాలక్‌నాథ్‌, రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌, దియాకుమారి (వీరంతా ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడంతో లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు) పేర్లనూ తెరపైకి తెస్తుండడం వారికి ఆగ్రహం తెప్పిస్తోంది. ఆదివారం పది మంది ఎమ్మెల్యేలు ఆమెతో భేటీ అయ్యారు. గత సోమ, మంగళవారాల్లో ఏకంగా 25 మంది సమావేశమయ్యారు.

Updated Date - 2023-12-11T07:13:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising