ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బిహార్‌లో కల్తీ మద్యానికి ఐదుగురు బలి

ABN, First Publish Date - 2023-11-20T00:34:56+05:30

సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బిహార్‌లో కల్తీ మద్యం తాగి అయిదుగురు మృత్యువాత పడ్డారు. సీతామఢీ జిల్లాలో బాజ్‌పట్టి పోలీసు స్టేషను పరిధిలోని

పట్నా, నవంబరు 19: సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులో ఉన్న బిహార్‌లో కల్తీ మద్యం తాగి అయిదుగురు మృత్యువాత పడ్డారు. సీతామఢీ జిల్లాలో బాజ్‌పట్టి పోలీసు స్టేషను పరిధిలోని మూడు పొరుగు గ్రామాలకు చెందిన ఆరుగురు గురువారం రాత్రి కల్తీ మద్యం సేవించారు. వీరిలో శుక్రవారం రాత్రి ముగ్గురు, శనివారం ఉదయం ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కల్తీ మద్యం అమ్మకానికి సంబంధించి ముగ్గురు వ్యాపారులను అరెస్టు చేశారు.

Updated Date - 2023-11-20T00:34:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising