ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Earthquake: తమిళనాడులో భూకంపం.. భయంతో పరుగులు పెట్టిన ప్రజలు..

ABN, First Publish Date - 2023-12-08T14:01:37+05:30

చెన్నై: తమిళనాడులో భూమి కంపించింది. భూకంపం వణికించడంతో చెంగల్‌పట్టు జిల్లా వాసులు రోడ్డుపైకి పరుగులు తీశారు. భూమి తిరిగినట్లు, ఇంట్లో వస్తువులు కదిలినట్లు అనిపించడంతో చాలా మంది అయోమయానికి గురయ్యారు.

చెన్నై: తమిళనాడు (Tamilnadu)లో భూమి కంపించింది. భూకంపం (Earthquake) వణికించడంతో చెంగల్‌పట్టు జిల్లా వాసులు రోడ్డుపైకి పరుగులు తీశారు. భూమి తిరిగినట్లు, ఇంట్లో వస్తువులు కదిలినట్లు అనిపించడంతో చాలా మంది అయోమయానికి గురయ్యారు. చెంగల్‌పట్టు జిల్లాలో శుక్రవారం ఉదయం 7 గంటలకు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.2గా నమోదైంది. 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని సంబంధిత అధికారులు గుర్తించారు. తమిళనాడులో చెంగల్‌పట్టు, తిరుపత్తూరు, వాణియంపాడి, అంబూరు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించింది. భూకంపంతో ప్రజలు భయాందోళన చెందారు.

Updated Date - 2023-12-08T14:01:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising