ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chennai: చెన్నైలో.. అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

ABN, First Publish Date - 2023-04-15T11:22:55+05:30

రాజధాని నగరం చెన్నై(Chennai)లో శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పెరంబూర్‌(చెన్నై): రాజధాని నగరం చెన్నై(Chennai)లో శుక్రవారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాష్ట్రంలోని 11 ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కరూర్‌(Karur) పరమత్తివేలూరు, ఈరోడ్‌(Erode)లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి. అలాగే వేలూరు, సేలంలలో 39, మదురై విమానాశ్రయం, తిరుపత్తూర్‌, తిరుచ్చిలో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక, చెన్నై ఈ ఏడాది వేసవి తొలిసారిగా శుక్రవారం చెన్నై విమానాశ్రయంలో 38.3 డిగ్రీల అత్యతిక ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండ్రోజులు ఎండలు ఇలాగే కొనసాగే అవకాశముందని చెన్నై వాతావరణ కేంద్రం తెలియజేసింది.

Updated Date - 2023-04-15T11:22:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising