ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Cell phone ban: ఆ ఆలయంలో నేటినుంచి సెల్‌ఫోన్‌ నిషేధం

ABN, First Publish Date - 2023-10-01T09:29:07+05:30

దిండుగల్‌ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పళని దండపాణి ఆలయంలో భక్తులు సెల్‌ఫోన్‌(Cell phone) వినియోగంపై నిషేధం విధించారు.

ప్యారీస్‌(చెన్నై): దిండుగల్‌ జిల్లాలో ప్రసిద్ధి చెందిన పళని దండపాణి ఆలయంలో భక్తులు సెల్‌ఫోన్‌(Cell phone) వినియోగంపై నిషేధం విధించారు. మద్రాస్‌ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఆదివారంనుంచి ఈ నిషేధం అమల్లోకి రానుంది. భక్తులు సెల్‌ఫోన్‌తో ఆలయంలోకి అడుగు పెట్టరాదంటూ ఇప్పటికే బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. మెట్ల దారి, రోప్‌కార్‌, రైల్వేస్టేషన్‌ తదితర ప్రాంతాల్లో భక్తులు తమవెంట తీసుకెళ్లే సెల్‌ఫోన్లు భద్రపరచుకునేందుకు అవకాశం కల్పించారు. ఇందుకోసం రూ.5ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. వినాయకుడి ఆలయ ప్రాంగణంలో మూడుచోట్ల సెల్‌ఫోన్‌ ర్యాక్‌లు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-10-01T09:29:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising