ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

4 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ వట్టి బోగస్‌: కాంగ్రెస్‌

ABN, First Publish Date - 2023-11-21T04:05:51+05:30

జీడీపీ పరంగా భారత్‌ 4 ట్రిలియన్‌ డాలర్లను దాటి వేసిందంటూ బీజేపీ ఆదివారం చేసిన ప్రచారాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. అదంతా బోగస్‌ అని పేర్కొంది. ప్రజలను భ్రమల్లో పెట్టటానికి, మీడియా హెడ్‌లైన్లలో నిలవటానికే ఆ ప్రచారం చేశారని తెలిపింది. ఈ

న్యూఢిల్లీ, నవంబరు 20: జీడీపీ పరంగా భారత్‌ 4 ట్రిలియన్‌ డాలర్లను దాటి వేసిందంటూ బీజేపీ ఆదివారం చేసిన ప్రచారాన్ని కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండించింది. అదంతా బోగస్‌ అని పేర్కొంది. ప్రజలను భ్రమల్లో పెట్టటానికి, మీడియా హెడ్‌లైన్లలో నిలవటానికే ఆ ప్రచారం చేశారని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ సోమవారం ఎక్స్‌లో పోస్టు పెట్టారు. దీనికి తగినట్లుగానే కేంద్ర ఆర్థికశాఖగానీ, జాతీయ గణాంకాల కార్యాలయంగానీ ఈ వార్తలను ధ్రువీకరిస్తూ ఎటువంటి ప్రకటన చేయలేదు. భారత్‌ ఇంకా నాలుగు ట్రిలియన్‌ డాలర్ల జీడీపీ స్థాయికి చేరుకోలేదని సంబంధిత ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2023-11-21T07:25:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising