Brazil: పోషకాహార లోపంతో చిన్నారుల మృతి...బ్రెజిల్లో ఎమర్జెన్సీ
ABN, First Publish Date - 2023-01-23T08:11:26+05:30
బ్రెజిల్ దేశంలో పోషకాహార లోపంతో పిల్లలు మృత్యువాత పడిన ఘటనలు విషాదం రేపాయి....
Brazil declares emergency
యానోమామి(బ్రెజిల్): బ్రెజిల్ దేశంలో పోషకాహార లోపంతో పిల్లలు మృత్యువాత పడిన ఘటనలు విషాదం రేపాయి.(Brazil) పోషకాహార లోపం, పలు వ్యాధుల వల్ల పిల్లలు మరణిస్తుండటంతో బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వశాఖ దేశంలో అత్యవసర పరిస్థితి(declares emergency) నెలకొంది. వెనిజులా సరిహద్దులోని యానోమామి ప్రాంతంలో పిల్లలు(Yanomami children) పోషకాహార లోపంతో(malnutrition) మరణించారు. బ్రెజిల్ దేశంలో 570 మంది పిల్లలు పోషకాహార లోపం, మలేరియా, డయేరియా వ్యాధులతో మరణించారు. పోషకాహార లోపంతో పిల్లలు సన్నగా మారారు. బ్రెజిల్ దేశంలో 2018లో బోల్సోనారో అధికారంలోకి వచ్చినప్పటి నుండి చొరబాట్లు పెరిగాయి.
Updated Date - 2023-01-23T08:23:24+05:30 IST