ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగం పేరుతో రూ.1.14 కోట్ల మోసం.. ఇదెక్కడ జరిగిందో తెలిస్తే..

ABN, First Publish Date - 2023-03-15T11:43:32+05:30

ప్రభుత్వ ఉద్యోగాలు తీసిస్తానంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం చేసి పదిమంది వద్ద రూ.1.14 కోట్ల మోసం చేసిన వ్యక్తిని చెన్నై పోలీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అడయార్‌(చెన్నై): ప్రభుత్వ ఉద్యోగాలు తీసిస్తానంటూ ఆన్‌లైన్‌లో ప్రచారం చేసి పదిమంది వద్ద రూ.1.14 కోట్ల మోసం చేసిన వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. ఆదంబాక్కంకు చెందిన కార్తికేయన్‌... మణలిలో ఒక ట్రావెల్‌ ఏజెన్సీని నడుపుతున్నాడు. ఈయన ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగం ఇప్పిస్తానంటూ ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారం చేశాడు. దీంతో ఉద్యోగ వేటలో ఉండే పది మంది నిరుద్యోలు కార్తికేయన్‌(Karthikeyan)ను సంప్రదించి రూ.1.14 కోట్లు చెల్లించారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఆయన ముఖం చాటేశాడు. దీనిపై రామనాథపురం(Ramanathapuram) జిల్లాకు చెందిన రఘు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఆవడి నగర పోలీస్‌ కమిషనర్‌ సందీప్‌ రాయ్‌ రాథోడ్‌ ఆదేశం మేరకు విచారణ చేపట్టారు. ఈ విచారణలో కార్తికేయ మోసం చేసినట్టు తేలడంతో ఆయన్ను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-15T11:43:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising